మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 4.48.21 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

సర్వేపల్లి శాసన సభ్యులకు యు.టి.యఫ్. మెమోరాండం

ఈనెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు,11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే13-06-2020 దిన సర్వేపల్లి శాసన సభ్యులైన కాకాని గోవర్ధనరెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యన్.నవకోటేశ్వర రావు, కె. తులసీరాంబాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి.చలపతిశర్మ, జిల్లా కార్యదర్శి కె.నాగిరెడ్డి,రాష్ట్ర కౌన్సిలర్ డి.గోపాల్ మరియు నెల్లూరు రూరల్, టిపి గూడూరు మండల బాధ్యులు పాల్గొన్నారు.

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com