మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 8.15.19 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

ఆలూరు 13.06.2020

ఈ నెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి..పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు, 11వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తేది;13-06-2020 న గౌరవ మంత్రివర్యులు శ్రీ. గుమ్మునూరు జయరాం గారిని కలిసి వినతిపత్రం అందజేయడమైనది. 

ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం తరుపున జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసిం,  మండల బాధ్యులు బసవరాజు, షేక్షరావు; సభ్యులు..సుధాశేఖర్, పార్థసారథి, మంగయ్య, సురేష్ ,మధు, ఆజాద్, రామాంజినేయులు, రంగనాథ్  తదితరులు పాల్గొన్నారు

/ Kurnool

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com