మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 4.50.54 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

వెంకటగిరి శాసన సభ్యులకు యుటియఫ్ మెమోరాండం

ఈ నెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు,11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే13-06-2020 దిన వెంకటగిరి శాసన సభ్యులైన ఆనం రామనారాయణరెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె. పరంధామయ్య, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యన్.నవకోటేశ్వరరావు,కె. తులసీరాంబాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి.చలపతిశర్మ,రాష్ట్ర కౌన్సిలర్ డి.గోపాల్ మరియు నెల్లూరు రూరల్, టిపి గూడూరు మండల బాధ్యులు పాల్గొన్నారు.

Stumble Guys

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com