కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ... Read More
buy zithromax over the counter 50
www.georgedermatology.com
27
May2020
కోవిడ్ -19 కారణంగా ప్రభుత్యాలు బడుగు జీవుల అవసరాలను పరిగణ లోనికి తీసుకోనకుండా లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు రోజు వారి పని లేక తినడానికి తిండి లేని పరిస్తితులలో అధ్యయనం – అద్యాపనం – సామాజిక స్పృహ కలిగిన యుటిఎఫ్ శ్రమ జీవులను ఆదుకొవాలని భావించింది.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటి యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ... Read More
27
May2020
కాకినాడ రూరల్ మండ శాఖ
కాకినాడ రూరల్ తరపున కరోనా బాధితుకు సహాయం కోసం మండం నందలి ఉపాధ్యాయును ఆర్థిక సహాయం కోరడం జరిగింది. ఉపాధ్యాయు దగ్గర నుండి వచ్చిన మొత్తం విరాళాలు రూ.50,000/లుకరోనా వలన ఇబ్బంది పడుతున్న 120 మంది పేద కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారిలో 60మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా రేషన్కార్డు లేని ... Read More
27
May2020
తేదీ 06-04-2020న విజయనగరం పట్టణం లో ముచ్చెరువు గట్టు దగ్గర విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 200పేద కుటుంబాలుకు, ఒక్కొక్క కుటుంబానికి 250/-రు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, ప్రధానకార్యదర్శి JAVRK ఈశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ D రాము, జిల్లా కార్యదర్శులు CH.క్రిష్ణంనాయుడు, ప్రసాదరావు, కుసుమన్న,ఉమామహేశ్వరరావు, పతివాడ త్రినాథ్, ... Read More
27
May2020
సామాజిక సేవలో యుటిఎఫ్ శ్రీకాకుళం
"కరోనా మహమ్మారి" విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక స్పృహ గల యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వారికి,రెక్కాడితే గాని పేద కుటుంబాలకు సహాయం అందించేందుకు 50% జీతం తగ్గినప్పటికీ "బడిలో పాఠాలు చెప్పడమే కాదు పేదలకు అండగా ఉంటామని" యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరూపించారు. COVID19 ... Read More
order cialis soft
http://www.topdrugscanadian.com/buy-cialis-soft-online/