చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పంబాదురు, కుప్పం బాదూరు బిసి కాలనీ మరియు రాయలచెరువు గ్రామాలలో ఆన్లైన్ మరియు దూరదర్శన్ ద్వారా నిర్వహించే తరగతుల పై సర్వే చేస్తున్న యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె ముత్యాల రెడ్డి, జిల్లా కార్యదర్శి దండు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Category: Chittoor
14
Jul2020
పాఠశాలల సర్వే నిర్వహిస్తున్న UTF రాష్ట్ర కార్యదర్శి టి. రఘుపతి రెడ్డి చిత్తూరు జిల్లా, శాంతీపురం మండలం, గుండిశెట్టిపల్లి గ్రామం. ఈ సర్వేలో UTF శాంతీపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. సర్వే చేసిన కుటుంబాలు: 37
10
Jul2020
చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఏరియ లో జిల్లా సహాధ్యక్షులు డి.నిర్మల గారు పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రుల తో సర్వే నిర్వహించారు.
09
Jul2020
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి గ్రామంలో లో ఆన్లైన్ విద్యా బోధన పై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.రమణ
09
Jul2020
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కెంపసముద్రం గ్రామంలో ఆన్లైన్ విద్యా బోధన పై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో భాగంగా యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.రఘపతి రెడ్డి
15
Jun2020
నగరి 15.06.2020
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి RK రోజా గారికి బడ్జెట్ సమావేశాల్లో CPS రద్దు, PRC అమల్లోకి వచ్చే విధంగా చర్చలు జరిపేందుకు వినతిపత్రాన్ని ఇస్తున్న UTF జిల్లా కార్యదర్శి PR మునిరత్నం, ఆడిట్ కన్వీనర్ N. మణిగండన్,మండలప్రధాన కార్యదర్శి G. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
14
Jun2020
శ్రీకాళహస్తి 13.02.2020
ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం CPS విధానం రద్దు చేసి OPS ను అమలు చేయాలని మరియు PRC ను వెంటనే ప్రకటించాలని చిత్తూరు జిల్లా UTF శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికివినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. ముత్యాల రెడ్డి, ... Read More
14
Jun2020
11వ పిఆర్సీ అమలుకు సహకరించండి…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు యుటిఎఫ్ నేతల వినతి…
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు పరచడానికి చర్యలు తీసుకోవాలని, పదకొండవ పిఆర్సీ అమలుకు సహకరించాలని, సి పి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తిరుపతి రూరల్ యుటిఎఫ్ (ఉపాధ్యాయ) అధ్యక్ష, కార్యదర్శులు బివి ... Read More
28
May2020
పలమనేరు యుటిఎఫ్ డివిజన్ సహకారంతో కర్ణాటక, ఆంధ్ర బోర్డర్ అయిన నంగిళి సరిహద్దులో వలస కార్మికులకు, డ్యూటీలు నిర్వర్తిస్తున్న పోలీసులకు, ఉదయం టిఫన్ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడమైనది. పలమనేరు స్లమ్ ఏరియాలో ఉన్న నిరుపేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉన్న పేషంట్లకు, సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకు ఎన్. సోమచంద్రారెడ్డి, జిల్లా ... Read More
buy cialis professional
https://www.topdrugscanadian.com/buy-cialis-professional-online/