మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 5.29.45 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

ఎమ్మెల్సీకి వినతి ప్రతం

ఈ నెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు, 11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే 13-06-2020 దిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులైన విఠపు బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె. పరంధామయ్య, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యన్.నవకోటేశ్వరరావు,కె. తులసీరాంబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి.చలపతిశర్మ,రాష్ట్ర కౌన్సిలర్ డి.గోపాల్ గార్లు పాల్గొన్నారు.

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com