మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

CPS

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

సిపిఎస్ రద్దు చేయాలని, 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని ప్రభుత్వ దృష్టికి తేవాలని కోరుతూ వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జునకు మెమోరండం ఇస్తున్న యు.టి.ఎఫ్. రాష్ట్ర సహాధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రేమ్ కుమార్, నాగమల్లేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లు ప్రాతినిధ్యం చేశారు.

/ Guntur

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com