మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-15 at 9.55.07 AM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

నగరి 15.06.2020

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి RK రోజా గారికి బడ్జెట్ సమావేశాల్లో CPS రద్దు, PRC అమల్లోకి వచ్చే విధంగా చర్చలు జరిపేందుకు వినతిపత్రాన్ని ఇస్తున్న UTF జిల్లా కార్యదర్శి PR మునిరత్నం, ఆడిట్ కన్వీనర్ N. మణిగండన్,మండలప్రధాన కార్యదర్శి G. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

/ Chittoor

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com