మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

Lisinopril online www.www.hilltopobgyn.com
WhatsApp Image 2020-06-13 at 8.09.32 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

శ్రీకాళహస్తి 13.02.2020

ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం CPS విధానం  రద్దు చేసి OPS ను అమలు చేయాలని  మరియు PRC ను వెంటనే ప్రకటించాలని చిత్తూరు జిల్లా UTF శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి  MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికివినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. ముత్యాల రెడ్డి, జివి రమణ, సహధ్యుక్షులు డి. నిర్మల, కె. ఎస్. బి. సూర్య ప్రకాష్, కోశాధికారి పి. రమేష్ నాయుడు, జిల్లా కార్యదర్శులు వి. మధు, దండు రామచంద్రయ్య, దామోదరం శెట్టి మరియు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

/ Chittoor

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com