మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 7.59.47 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

అవనిగడ్డ 13.02.2020

UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈక్రింది అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి.  CPS రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ PRCని ప్రకటించాలని కోరుతూ అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి ప్రాతినిధ్యం చేసిన రాష్ట్ర కౌన్సిలర్ B.కనకారావు, అవనిగడ్డ మండల అధ్యక్షులు B.శివరామకృష్ణ, మోపిదేవి మండల ప్రధాన కార్యదర్శి NRKV ప్రసాద్, Ch.రాజగోపాలరావు, V.బుజ్జిబాబు, B.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

/ Krishna

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com