మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 7.24.39 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

ఉదయగిరి 13.06.2020

ఈనెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు,11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే 13-06-2020 దిన ఉదయగిరి శాసన సభ్యులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.తులసీరాంబాబు, జిల్లా ఆడిట్ కమిటి కన్వీనర్ వి. వీరేంద్రనాథ్ మరియు నెల్లూరు రూరల్, వెంకటాచలం మండల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com