మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 4.18.37 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

నెల్లూరు రూరల్ 13.06.2020

ఈ నెల 16వ తేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి,పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు, 11వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే13-06-2020 దిన నెల్లూరు రూరల్ శాసన సభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేయడమైనది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె. పరంధామయ్య,జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యన్.నవకోటేశ్వరరావు,కె.తులసీరాంబాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు జి.వి.చలపతిశర్మ,జిల్లా కార్యదర్శి కె.నాగిరెడ్డి,రాష్ట్రకౌన్సిలర్ డి.గోపాల్ మరియు నెల్లూరు రూరల్, టిపి గూడూరు మండల బాధ్యులు పాల్గొన్నారు.

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com